ఒమన్, కువైట్, ఖతార్ దేశాధినేతలకు మోదీ కాల్

ఒమన్, కువైట్, ఖతార్ దేశాధినేతలకు మోదీ కాల్

      

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న

నేపథ్యంలో ప్రధాని మోదీ ఒమన్, కువైట్, ఖతార్

అధినేతలతో ఫోన్లో చర్చలు జరిపారు. ఈ ఘర్షణల్లో

ముగ్గురు భారతీయులు మృతి చెందడంపై ఆందోళన

వ్యక్తం చేస్తూ, ఆయా దేశాల్లో ఉన్న 90 లక్షల మంది

భారతీయుల భద్రత గురించి ఆరా తీశారు. దౌత్య

మార్గాల్లో శాంతిని పునరుద్ధరించాలని నేతలకు

సూచించారు.

Post a Comment

0 Comments