Telangana
అధిక వడ్డీ మాయలో రూ.25 కోట్ల మోసం… బాధితులను రోడ్డున పడేసి లేడీ పరార్
అధిక వడ్డీ మాయలో రూ.25 కోట్ల మోసం… బాధితులను రోడ్డున పడేసి లేడీ పరార్ హైదరాబాద్: అధ…
దుబాయ్ ఎయిర్ పోర్ట్ లు బంద్ పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్ ఇంటర్నేషనల్, అల్ మక్త్రూమ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయాల్లో కార్య కలాపాలను నిలిపివేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. …
Read moreహైదరాబాద్లోని KFC లో కుళ్లిపోయిన చికెన్ అశోక వన్ మాల్లోని KFC లో కస్టమర్లకు కుళ్లిపోయిన చికెన్ సరఫరా చేసిన సిబ్బంది నిలదీసిన కస్టమర్లకు సిబ్బంది పొంతన లేని సమాధానం
Read moreవరంగల్ విమానాశ్రయంపై షాక్ నిర్ణయం… రన్వే కేవలం 2.5 కి.మీ! వరంగల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయం నిర్మిస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ప్రభుత్వాలు, ఇప్పుడు రన్వే పొడవును కేవలం 2.5 కిలోమీటర్లకు పరిమితం చేయడం చర్చనీయాంశం…
Read moreబిఆర్ఎస్ దాడిలో గాయపడిన కాంగ్రెస్ కార్యకర్త జావిద్ ఖాన్ను పరామర్శించిన మంత్రి వివేక్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లా, మందమర్రి: క్యాతనపల్లి లో ఇటీవల బిఆర్ఎస్ నాయకులు జరిపిన దాడిలో గాయపడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జావిద్ ఖాన్ను ర…
Read moreకోల్కతాలో భూకంపం... పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో కొద్దిసేపటి క్రితం భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 5.0గా నమోదైంది. బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం. భూప్రకంపనల ధాటికి కార్యాలయాలు, …
Read moreతమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం. డీఎంకే పార్టీలో చేరిన తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం. *పన్నీర్ సెల్వంకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం స్టాలిన్.
Read moreజనసేన ఆఫీసుపై దాడి మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలోకి ఓ వ్యక్తి చొరబడి బీభత్సం సృష్టించాడు. రాడ్డుతో రెండు కార్ల అద్దాలను ధ్వంసం చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతన…
Read moreఎన్నికల్లో ధన వర్షం రోజుకు రూ.100కోట్లు సీజ్.. TGWNEWS/ఢిల్లీ : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురికాకుండా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) అన్ని చర్యలు తీసుకుంటోంది.. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా మ…
Read moreసీఎం జగన్పై రాళ్ల దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం.. రంగంలోకి 20 స్పెషల్ టీమ్స్.. Z6NEWS/ఆంధ్రప్రదేశ్: సీఎం జగన్పై రాళ్లతో దాడి చేసిన కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఆసలు నిందితులను పట్టుకునేందుకు జల్లెడ పడుతున్నారు. దాడి…
Read moreఈనెల 16న సంగారెడ్డిలో బీఆర్ఎస్ బహిరంగ సభ... TGWNEWS/తెలంగాణ: సభకు హాజరుకానున్న మాజీ సీఎం కేసీఆర్. కాంగ్రెస్ నేతలకు మాజీమంత్రి హరీష్రావు సవాల్. రైతులకు ఇచ్చిన హామీలపై నేను చర్చకు సిద్ధం. కాంగ్రెస్ నుంచి చర్చకు ఎవరు వస్తారు-హ…
Read more
Telangana
అధిక వడ్డీ మాయలో రూ.25 కోట్ల మోసం… బాధితులను రోడ్డున పడేసి లేడీ పరార్ హైదరాబాద్: అధ…
Social Plugin