నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తి రెడ్డి..
TGWNEWS/భూపాలపల్లి : రేగొండ మండలం మడ్తపల్లి గ్రామంలో గైని రవీందర్ గౌడ్ శ్రీలత కూమారుని వివాహ విందుకు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, బూత్ అధ్యక్షులు, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


0 Comments