తొమ్మిదో రోజుకు చేరిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె..

తొమ్మిదో రోజుకు చేరిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె..

TGWNEWS/ గూడూరు : మండల కేంద్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ ఉద్యోగాలను  రెగ్యులరైజేషన్ చేయాలని తొమ్మిదో రోజుకు సమ్మె చేపట్టారు  ఇందులో భాగంగా మండలం లోని కార్యదర్శులందరూ ఎంపీడీవో ఆఫీస్ లో శ్రమదానాన్ని చేస్తూ వారి యొక్క నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో  శ్రీకాంత్, రమేష్, హరీష్, నాగమణి, గీతాంజలి, వివిధ గ్రామపంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు .

Post a Comment

0 Comments