Telangana
అధిక వడ్డీ మాయలో రూ.25 కోట్ల మోసం… బాధితులను రోడ్డున పడేసి లేడీ పరార్
అధిక వడ్డీ మాయలో రూ.25 కోట్ల మోసం… బాధితులను రోడ్డున పడేసి లేడీ పరార్ హైదరాబాద్: అధ…
దుబాయ్ నుంచి ఢిల్లీ చేరుకున్న ఎయిరిండియా విమానం ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్న 149 మంది ప్రయాణికులు స్వదేశానికి చేరుకున్న భారత షట్లర్ పీవీ సింధు దుబాయ్ నుంచి బెంగళూరు చేరుకున్న పీవీ సింధు బర్నింగ్ హామ్ వెళ్లాల్సిన సింధు..…
Read moreఆదిలాబాద్ ఊర్లో కట్నం తీసుకోరు.. మద్యం తాగొద్దు.. ఆదిలాబాద్ (D) ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ పటేల్ మేస్రం వేంకట్ అధ్యక్షతన గ్రామస్థులు ఏర్పాటు చేసిన సమావేశంలో సంచలన తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పూర్తిగా వరకట్నాన్ని న…
Read moreచంద్రగ్రహణం అయినా సరే.. తెరిచి ఉండే ఆలయాలు ఇవే! చంద్ర గ్రహణం కారణంగా ఇవాళ భారతదేశంలోని చాలా ఆలయాలు మూతపడతాయి. అయితే కొన్ని ఆలయాలను మాత్రం తెరిచే ఉంటాయి. దక్షిణాదిలో ఏపీలోని శ్రీకాళహస్తి, తమిళనాడులోని అరుణాచలేశ్వర ఆలయం, కర్ణాటకలోన…
Read moreఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా భారీ యుద్ధనౌక... ఇరాన్పై దాడికి అగ్రరాజ్యం అమెరికా సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధనౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్తో పాటు ఎఫ్-22 ఫైటర్ జెట్లను ఇజ్రాయెల్ తీరానికి పంపింది. ఖతార…
Read moreఫోన్లో సిమ్ లేకుంటే వాట్సాప్, టెలిగ్రామ్ సేవలు బంద్... మార్చి నుంచి కొత్త నిబంధనలు! వచ్చే నెలనుంచి అమల్లోకి రానున్న సిమ్ బైండింగ్ నిబంధనలు మెసేజింగ్ యాప్లకు ఫిబ్రవరి 28 వరకు గడువు ఇచ్చిన కేంద్రం వాట్సాప్ వెబ్ కూడా ప్రతి ఆరు గంట…
Read moreతెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో మారిన వాతావరణం నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి ప్రభావంతో వా…
Read moreఅంబటి రాంబాబుకు నోటీసులు... మాజీ మంత్రి అంబటి రాంబాబుకు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీసులు 41A నోటీసులు ఇచ్చారు. గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు వీటిని అందజేశారు. గతంలో నమోదైన ఒక కేసు విచారణలో భాగంగా ఈ నోటీసులు ఇచ్…
Read moreదుబాయ్ ఎయిర్ పోర్ట్ లు బంద్ పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్ ఇంటర్నేషనల్, అల్ మక్త్రూమ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయాల్లో కార్య కలాపాలను నిలిపివేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. …
Read moreహైదరాబాద్లోని KFC లో కుళ్లిపోయిన చికెన్ అశోక వన్ మాల్లోని KFC లో కస్టమర్లకు కుళ్లిపోయిన చికెన్ సరఫరా చేసిన సిబ్బంది నిలదీసిన కస్టమర్లకు సిబ్బంది పొంతన లేని సమాధానం
Read moreవరంగల్ విమానాశ్రయంపై షాక్ నిర్ణయం… రన్వే కేవలం 2.5 కి.మీ! వరంగల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయం నిర్మిస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ప్రభుత్వాలు, ఇప్పుడు రన్వే పొడవును కేవలం 2.5 కిలోమీటర్లకు పరిమితం చేయడం చర్చనీయాంశం…
Read more
Telangana
అధిక వడ్డీ మాయలో రూ.25 కోట్ల మోసం… బాధితులను రోడ్డున పడేసి లేడీ పరార్ హైదరాబాద్: అధ…
Social Plugin