🔴
Loading latest posts...

Sunday, May 10, 2026

మోడీ సభకు భారీగా తరలిన బీజేపీ శ్రేణులు...

మోడీ సభకు భారీగా తరలిన బీజేపీ శ్రేణులు...

హుజూర్ నగర్ పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభకు భారీగా తరలి వెళ్లారు. పట్టణ అధ్యక్షుడు కొండ హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ నిధులు కేటాయిస్తోందని, రాబోయే రోజుల్లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని నాయకులు తెలిపారు.

No comments:

Post a Comment

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు...

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు... నేరేడుచర్లలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సైదిరెడ్డి గారిని బూర్గులతండా కాంగ్రెస్ గ్రామ...