మోడీ సభకు భారీగా తరలిన బీజేపీ శ్రేణులు...
హుజూర్ నగర్ పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభకు భారీగా తరలి వెళ్లారు. పట్టణ అధ్యక్షుడు కొండ హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ నిధులు కేటాయిస్తోందని, రాబోయే రోజుల్లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని నాయకులు తెలిపారు.

No comments:
Post a Comment