వరంగల్ లో కేటీఆర్ క్షమాపణ చెప్పాలి : శ్రీకాంత్ గౌడ్
తెలంగాణ రక్షణ సేన TRS వరంగల్ రాష్ట్ర నాయకుల పత్రిక సమావేశం పార్టీ కార్యాలయంలో జరిగింది ఈ సందర్బంగా TRS రాష్ట్ర నాయకులు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రైతు సభ పేరుతో రేపు వరంగల్ రానునడదాన్ని తీవ్రంగా ఖండించారు పదేళ్ళు అధికారాన్ని అప్పజెప్పితే కనీసం ఉమ్మడి వరంగల్ జిల్లాలో దేవాదుల పనులను కనీసం పూర్తి చేయలేని అసమర్ధత BRS పార్టీ దని విమర్శించారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా డెడికెట్ చేసారా అని దుయ్య బట్టారు. లక్ష ఏనబై తొమ్మిది వేల కోట్లు ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టిన మీరు ఉద్యమనికి ఊపిరిగా నిలిచినా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీడు భూములను తడపడానికి ఎంత ఖర్చు చేసారో KTR గారు చెప్పాలని డిమాండ్ చేసారు. .నర్సంపేట మానుకోట మధ్యలో మిర్చి ప్రాసెసింగ్ యూనిట్ పెడతాం అని స్వయంగా ప్రకటించిన KTR గారు ఆది ఎక్కడ నిలకొల్పారో చూపెట్టాలి అన్నారు KTR కు IT తెలుసు సూటు బూటు లీడర్ ఆయనకు అగ్రికల్చర్ ఎం తెలుసు అని ఏద్దేవా చేసారు ఈ కార్యక్రమం లో హన్మకొండ జిల్లా అధ్యక్షులు పర్లపల్లి శ్రీశైలం, బిర్లా విద్యాసంస్థల చైర్మన్ నడిగూడ వెంకటేశ్వర్లు సీనియర్ న్యాయవాది రాధా కృష్ణ గారు లలిత కుమారి గారు, జన్ను సంతోష్, బొచ్చు రాజు బుర్ర సాయి తదితరులు పాల్గొన్నారు

No comments:
Post a Comment