🔴
Loading latest posts...

Saturday, May 16, 2026

పెట్రోలియం ధరల పెంపుపై సీపీఐ వినూత్న నిరసన..

పెట్రోలియం ధరల పెంపుపై సీపీఐ వినూత్న నిరసన..



పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపును నిరసిస్తూ నేరేడుచర్లలో సీపీఐ మండల కమిటీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం ముందు కళ్లకు గంతలు కట్టుకొని మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ధూళిపాళ ధనుంజయ నాయుడు మాట్లాడుతూ పెట్రోల్ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు.

No comments:

Post a Comment

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు...

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు... నేరేడుచర్లలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సైదిరెడ్డి గారిని బూర్గులతండా కాంగ్రెస్ గ్రామ...