తమిళనాడులో టివికే విజయ్ కు మద్దతుగా నిలవాలని కాంగ్రెస్ నిర్ణయం..
ఏఐసిసి అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన కాంగ్రెస్ ముఖ్యుల సమావేశం
హాజరైన రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్
ఐదు రాష్ర్టాల ఎన్నికలు, ఫలితాలు, అనంతర పరిస్థితులపై సమావేశంలో చర్చ
తమిళనాడు లో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని టివికె అధినేత విజయ్ కోరారు
లౌకిక ప్రభుత్వ ఏర్పాటు, రాజ్యాంగ పరిరక్షణ కోసం తమిళనాడు ప్రజలు తీర్పు నిచ్చారు
విజయ్ పార్టీ విజ్నప్తిపై తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేశాం
సమావేశానంతరం కేసీ వేణుగోపాల్

No comments:
Post a Comment