🔴
Loading latest posts...

Tuesday, May 5, 2026

రంగారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి ...

రంగారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి ...

TGWNEWS : మార్కాపురం జిల్లా రాచర్ల మండలం పాలకవీడు గ్రామానికి చెందిన రంగారెడ్డి (రిటైర్డ్ టీచర్)కుటుంబాన్ని మంగళవారం వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి  పరామర్శించారు.ఇటీవల అనారోగ్యంతో రంగారెడ్డి సతీమణి రాములమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించడంతోపాటు రాములమ్మ మృతికి ప్రవీణ్ కుమార్ రెడ్డి సంతాపం తెలిపారు.

No comments:

Post a Comment

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు...

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు... నేరేడుచర్లలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సైదిరెడ్డి గారిని బూర్గులతండా కాంగ్రెస్ గ్రామ...