రంగారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి ...
TGWNEWS : మార్కాపురం జిల్లా రాచర్ల మండలం పాలకవీడు గ్రామానికి చెందిన రంగారెడ్డి (రిటైర్డ్ టీచర్)కుటుంబాన్ని మంగళవారం వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి పరామర్శించారు.ఇటీవల అనారోగ్యంతో రంగారెడ్డి సతీమణి రాములమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించడంతోపాటు రాములమ్మ మృతికి ప్రవీణ్ కుమార్ రెడ్డి సంతాపం తెలిపారు.

No comments:
Post a Comment