సాకారమైన కల..విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుపై గెజిట్ విడుదల..!
కేంద్ర ప్రభుత్వం 'సౌత్ కోస్ట్ రైల్వే జోన్' (SCoR) ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది..విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా జూన్ 1 నుండి జోన్ అధికారికంగా అమలులోకి వస్తుంది.. జోన్ పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు మరియు కొత్త విశాఖ రైల్వే డివిజన్లు ఉంటాయి.. మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ మరియు ప్రాంతీయ వృద్ధికి ఇది గొప్ప ముందడుగుగా భావిస్తున్న ఏపీ ప్రభుత్వం..!

No comments:
Post a Comment