International
ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా భారీ యుద్ధనౌక...
ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా భారీ యుద్ధనౌక... ఇరాన్పై దాడికి అగ్రరాజ్యం అమెరికా సన్నద్ధ…
ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా భారీ యుద్ధనౌక... ఇరాన్పై దాడికి అగ్రరాజ్యం అమెరికా సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధనౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్తో పాటు ఎఫ్-22 ఫైటర్ జెట్లను ఇజ్రాయెల్ తీరానికి పంపింది. ఖతార…
Read moreఫోన్లో సిమ్ లేకుంటే వాట్సాప్, టెలిగ్రామ్ సేవలు బంద్... మార్చి నుంచి కొత్త నిబంధనలు! వచ్చే నెలనుంచి అమల్లోకి రానున్న సిమ్ బైండింగ్ నిబంధనలు మెసేజింగ్ యాప్లకు ఫిబ్రవరి 28 వరకు గడువు ఇచ్చిన కేంద్రం వాట్సాప్ వెబ్ కూడా ప్రతి ఆరు గంట…
Read moreతెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో మారిన వాతావరణం నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి ప్రభావంతో వా…
Read moreఅంబటి రాంబాబుకు నోటీసులు... మాజీ మంత్రి అంబటి రాంబాబుకు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీసులు 41A నోటీసులు ఇచ్చారు. గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు వీటిని అందజేశారు. గతంలో నమోదైన ఒక కేసు విచారణలో భాగంగా ఈ నోటీసులు ఇచ్…
Read moreదుబాయ్ ఎయిర్ పోర్ట్ లు బంద్ పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్ ఇంటర్నేషనల్, అల్ మక్త్రూమ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయాల్లో కార్య కలాపాలను నిలిపివేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. …
Read moreహైదరాబాద్లోని KFC లో కుళ్లిపోయిన చికెన్ అశోక వన్ మాల్లోని KFC లో కస్టమర్లకు కుళ్లిపోయిన చికెన్ సరఫరా చేసిన సిబ్బంది నిలదీసిన కస్టమర్లకు సిబ్బంది పొంతన లేని సమాధానం
Read moreవరంగల్ విమానాశ్రయంపై షాక్ నిర్ణయం… రన్వే కేవలం 2.5 కి.మీ! వరంగల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయం నిర్మిస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ప్రభుత్వాలు, ఇప్పుడు రన్వే పొడవును కేవలం 2.5 కిలోమీటర్లకు పరిమితం చేయడం చర్చనీయాంశం…
Read moreబిఆర్ఎస్ దాడిలో గాయపడిన కాంగ్రెస్ కార్యకర్త జావిద్ ఖాన్ను పరామర్శించిన మంత్రి వివేక్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లా, మందమర్రి: క్యాతనపల్లి లో ఇటీవల బిఆర్ఎస్ నాయకులు జరిపిన దాడిలో గాయపడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జావిద్ ఖాన్ను ర…
Read moreకోల్కతాలో భూకంపం... పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో కొద్దిసేపటి క్రితం భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 5.0గా నమోదైంది. బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం. భూప్రకంపనల ధాటికి కార్యాలయాలు, …
Read moreతమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం. డీఎంకే పార్టీలో చేరిన తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం. *పన్నీర్ సెల్వంకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం స్టాలిన్.
Read moreజనసేన ఆఫీసుపై దాడి మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలోకి ఓ వ్యక్తి చొరబడి బీభత్సం సృష్టించాడు. రాడ్డుతో రెండు కార్ల అద్దాలను ధ్వంసం చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతన…
Read moreఎన్నికల్లో ధన వర్షం రోజుకు రూ.100కోట్లు సీజ్.. TGWNEWS/ఢిల్లీ : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురికాకుండా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) అన్ని చర్యలు తీసుకుంటోంది.. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా మ…
Read moreసీఎం జగన్పై రాళ్ల దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం.. రంగంలోకి 20 స్పెషల్ టీమ్స్.. Z6NEWS/ఆంధ్రప్రదేశ్: సీఎం జగన్పై రాళ్లతో దాడి చేసిన కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఆసలు నిందితులను పట్టుకునేందుకు జల్లెడ పడుతున్నారు. దాడి…
Read moreఈనెల 16న సంగారెడ్డిలో బీఆర్ఎస్ బహిరంగ సభ... TGWNEWS/తెలంగాణ: సభకు హాజరుకానున్న మాజీ సీఎం కేసీఆర్. కాంగ్రెస్ నేతలకు మాజీమంత్రి హరీష్రావు సవాల్. రైతులకు ఇచ్చిన హామీలపై నేను చర్చకు సిద్ధం. కాంగ్రెస్ నుంచి చర్చకు ఎవరు వస్తారు-హ…
Read moreరేపు: పాలకుర్తికి ఇద్దరు మంత్రులు రాక.. TGWNEWS/తెలంగాణ: పాలకుర్తి మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్ లో రేపు (సోమవారం) రోజున వరంగల్ పార్లమెంట్ సమీక్ష సమావేశం ఉదయం10 గంటలకు ఎమ్మెల్యే మామిడాల యశస్వి రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ప…
Read moreరాజ్యాంగం ప్రమాదంలో పడకూడదు.. వాళ్ల కుట్రలను అర్థం చేసుకోవాలి: కేటీఆర్... TGWNEWS/హైదరాబాద్: ప్రజా పోరాటంతోనే తెలంగాణను సాధించుకున్నామని.. సాధించుకున్న రాష్ట్రంలో అంబేడ్కర్ ఆశయ సాధనకు పదేళ్లు తమ ప్రభుత్వం పనిచేసిందని భారాస కార…
Read moreగుడ్న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ... TGWNEWS/. భారత్ బీజేపీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ప్రధాని మోదీ గుడ్ న్యూస్ చెప్పారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్లో భాగంగా రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. ముద్ర యోజ…
Read moreహైదరాబాద్: పెట్టుబడుల పేరుతో మోసాలు..? TGWNEWS/హైదరాబాద్: పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని సైబర్ క్రైం డీసీపీ కవిత తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు జనవరిలో కేసు నమోదు చేశామని, నిందితు…
Read moreచార్జిల నియామకంపై సీఎం జగన్ కసరత్తు... TGWNEWS/ఆంధ్రప్రదేశ్: అమరావతి పలు అసెంబ్లీ ఇన్ చార్జిల నియామకంపై సీఎం జగన్ కసరత్తు ఇన్చార్జీల మార్పులతో ఏడో జాబతా రూపొందిస్తోన్న సీ ఎం జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ క…
Read moreకుమారి ఆంటీ ఫుడ్ స్టాల్కు రక్షణ కల్పించిన రేవంత్ సర్కార్ TGWNEWS/హైదరాబాద్ : ఇన్ఆర్బిట్మాల్ సమీపంలో ఉన్న ITC కోహినూర్ దగ్గర్లో కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ ఉంటుంది..సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఆమె ఫేమస్ అయ్యింది. కుమారీ ఆంటీ దగ్…
Read more
International
ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా భారీ యుద్ధనౌక... ఇరాన్పై దాడికి అగ్రరాజ్యం అమెరికా సన్నద్ధ…
Social Plugin