Telangana
అధిక వడ్డీ మాయలో రూ.25 కోట్ల మోసం… బాధితులను రోడ్డున పడేసి లేడీ పరార్
అధిక వడ్డీ మాయలో రూ.25 కోట్ల మోసం… బాధితులను రోడ్డున పడేసి లేడీ పరార్ హైదరాబాద్: అధ…
అధిక వడ్డీ మాయలో రూ.25 కోట్ల మోసం… బాధితులను రోడ్డున పడేసి లేడీ పరార్ హైదరాబాద్: అధిక వడ్డీ ఇస్తానని నమ్మబలికి పలువురి నుంచి కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్న ఓ మహిళ చివరికి వారిని మోసం చేసి పరారైన ఘటన హైదరాబాద్లోని వనస్థలిపురం…
Read moreటీటీడీ ఈవోగా పూర్తి బాధ్యతలు చేపట్టిన ముద్దాడ రవిచంద్ర . శ్రీవారిని దర్శించుకుని బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర.. టీటీడీ ఈవోగా పూర్తి బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చింది.. నెల రోజులుగా వివిధ వర్గాలతో మాట్లాడి చాలా నేర్చుక…
Read moreహైదరాబాద్లో ₹35,000 లంచం తీసుకుంటూ GHMC ఎగ్జామినర్ను ACB అరెస్ట్ సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో పనిచేస్తున్న GHMC అకౌంట్స్ సెక్షన్ ఎగ్జామినర్ను లంచం తీసుకుంటూ ACB అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.రిటైర్మెంట్ బెనిఫి…
Read moreమరో 24 గంటల్లో ఇరాన్పై భీకర దాడులు: డోనాల్డ్ ట్రంప్ హెచ్చరిక . ఇరాన్పై యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరో 24 గంటల్లో భీకర దాడులు జరిగే అవకాశముందని అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump హెచ్చరించారు. …
Read moreఒమన్, కువైట్, ఖతార్ దేశాధినేతలకు మోదీ కాల్ పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఒమన్, కువైట్, ఖతార్ అధినేతలతో ఫోన్లో చర్చలు జరిపారు. ఈ ఘర్షణల్లో ముగ్గురు భారతీయులు మృతి చెందడంపై ఆందోళన వ్యక్తం…
Read moreఇరాన్పై అమెరికా యుద్ధ గర్జన: 50 వేల సైన్యం, 200 యుద్ధ విమానాలు మోహరింపు . ఇరాన్పై అమెరికా భారీ సైనిక చర్య ప్రారంభం రంగంలోకి 50 వేల మంది సైనికులు, 200 యుద్ధ విమానాలు ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు ఇరాన్ డ…
Read moreభారత్కు రష్యా భరోసా: గల్ఫ్ సంక్షోభం వేళ ఇంధన సాయానికి సి ద్ధ గల్ఫ్ సంక్షోభం వేళ భారత్కు ఇంధన సాయం చేస్తామన్న రష్యా యుద్ధం ముదిరితే అదనపు చమురు సరఫరాకు మాస్కో హామీ దేశంలో 50 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయన్న కేంద్రం అంతర్జ…
Read moreఅమరావతి మార్గాల్లో 100 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు . . విజయవాడకు 100 ఈ-బస్సులు విద్యాధరపురం డిపోలో మెయింటెనెన్స్ సెంటర్ (రూ.23 కోట్లు) సివిల్ పనులకు రూ.12.5 కోట్లు, సబ్స్టేషన్, ఛార్జింగ్ స్టేషన్లకు రూ.10.5 క…
Read moreఘోరం.. ఇంటర్ పరీక్ష రాసి బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చింది . నాగర్కర్నూల్లో దారుణం జరిగింది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని(16) నిన్న పరీక్ష రాసి కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరింది. వైద్యుల సూచనతో స్కానింగ్ సెంటర్కు వెళ్లగా అక్కడ…
Read moreఉపాధిహామీ కూలీలకు అలర్ట్.. అమల్లోకి కొత్త.రూల్..ఫాలో.కాకుంటే డబ్బులు రావు.. . ఉపాధి హామీ కూలీలకు ముఖ్య గమనిక. ఉపాధిహామీ పథకంలో కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఈ పథకంలో అక్రమాల జరగకుండా అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కొ…
Read more25 వేల బోగస్ ఉద్యోగుల కుంభకోణం బయటపడింది ఫోరెన్సిక్ ఆడిట్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు… అవుట్సోర్సింగ్ ఏజెన్సీలపై కేసులు నమోదు చేయాలని స్పష్టం రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉద్యోగాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సుమా…
Read moreదుబాయ్ నుంచి ఢిల్లీ చేరుకున్న ఎయిరిండియా విమానం ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్న 149 మంది ప్రయాణికులు స్వదేశానికి చేరుకున్న భారత షట్లర్ పీవీ సింధు దుబాయ్ నుంచి బెంగళూరు చేరుకున్న పీవీ సింధు బర్నింగ్ హామ్ వెళ్లాల్సిన సింధు..…
Read moreఆదిలాబాద్ ఊర్లో కట్నం తీసుకోరు.. మద్యం తాగొద్దు.. ఆదిలాబాద్ (D) ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ పటేల్ మేస్రం వేంకట్ అధ్యక్షతన గ్రామస్థులు ఏర్పాటు చేసిన సమావేశంలో సంచలన తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పూర్తిగా వరకట్నాన్ని న…
Read moreచంద్రగ్రహణం అయినా సరే.. తెరిచి ఉండే ఆలయాలు ఇవే! చంద్ర గ్రహణం కారణంగా ఇవాళ భారతదేశంలోని చాలా ఆలయాలు మూతపడతాయి. అయితే కొన్ని ఆలయాలను మాత్రం తెరిచే ఉంటాయి. దక్షిణాదిలో ఏపీలోని శ్రీకాళహస్తి, తమిళనాడులోని అరుణాచలేశ్వర ఆలయం, కర్ణాటకలోన…
Read moreఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా భారీ యుద్ధనౌక... ఇరాన్పై దాడికి అగ్రరాజ్యం అమెరికా సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధనౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్తో పాటు ఎఫ్-22 ఫైటర్ జెట్లను ఇజ్రాయెల్ తీరానికి పంపింది. ఖతార…
Read moreఫోన్లో సిమ్ లేకుంటే వాట్సాప్, టెలిగ్రామ్ సేవలు బంద్... మార్చి నుంచి కొత్త నిబంధనలు! వచ్చే నెలనుంచి అమల్లోకి రానున్న సిమ్ బైండింగ్ నిబంధనలు మెసేజింగ్ యాప్లకు ఫిబ్రవరి 28 వరకు గడువు ఇచ్చిన కేంద్రం వాట్సాప్ వెబ్ కూడా ప్రతి ఆరు గంట…
Read moreతెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో మారిన వాతావరణం నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి ప్రభావంతో వా…
Read moreఅంబటి రాంబాబుకు నోటీసులు... మాజీ మంత్రి అంబటి రాంబాబుకు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీసులు 41A నోటీసులు ఇచ్చారు. గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు వీటిని అందజేశారు. గతంలో నమోదైన ఒక కేసు విచారణలో భాగంగా ఈ నోటీసులు ఇచ్…
Read moreదుబాయ్ ఎయిర్ పోర్ట్ లు బంద్ పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్ ఇంటర్నేషనల్, అల్ మక్త్రూమ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయాల్లో కార్య కలాపాలను నిలిపివేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. …
Read moreహైదరాబాద్లోని KFC లో కుళ్లిపోయిన చికెన్ అశోక వన్ మాల్లోని KFC లో కస్టమర్లకు కుళ్లిపోయిన చికెన్ సరఫరా చేసిన సిబ్బంది నిలదీసిన కస్టమర్లకు సిబ్బంది పొంతన లేని సమాధానం
Read more
Telangana
అధిక వడ్డీ మాయలో రూ.25 కోట్ల మోసం… బాధితులను రోడ్డున పడేసి లేడీ పరార్ హైదరాబాద్: అధ…
Social Plugin